Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై లవర్స్ రొమాన్స్.. బైకుపై రెచ్చిపోయారు..

Webdunia
బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (15:28 IST)
రాజస్థాన్‌లో ఓ వీడియో సోషల్ మీడియా వైరల్ మారటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బైకుపై లవర్స్ రొమాన్స్ ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతోంది. గతనెల జార్ఖండ్, లక్నోలో ఇలాంటివి జరగగా.. తాజాగా రాజస్థాన్‌లోనూ ఓ యువ జంట బైకుపై రెచ్చిపోయింది. 
 
రాత్రి వేళలో యువకుడు బైక్ నడుపుతుండగా, అతడి వైపు ముఖం వేసి ట్యాంక్‌పై అమ్మాయి కూర్చుంది. బైకు నడుపుతుండగానే ఇద్దరూ రొమాన్స్ చేశారు. అజ్మీర్‌లో సోమవారం ఇది జరగగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.
 
పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వ్యక్తులు సాహిల్ మాస్సే (24), ఒక మహిళగా గుర్తించగలిగారు. విచారణ నిమిత్తం దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, ప్రాణాలకు ముప్పు కలిగించడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments