Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నమ్మపై దాడి చేసిన దంపతులు... భర్త పట్టుకుంటే.. భార్య చెక్కతో..?

సెల్వి
గురువారం, 28 మార్చి 2024 (13:08 IST)
ఆధునిక పోకడలతో మానవత్వం మంటగలిసిపోతుంది. తాజాగా భోపాల్‌కు చెందిన ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ జంట వారి నాన్నమ్మపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోను గుర్తించిన పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియోలో, ఒక వ్యక్తి వృద్ధురాలిని గట్టిగా పట్టుకోవడం చూడవచ్చు, అతని భార్య ఆమెను చెక్కతో కొట్టినట్లు కనిపిస్తుంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్థానికులు రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా, దీపక్ సేన్-పూజా సేన్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
వృద్ధురాలిపై దాడికి పాల్పడిన దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందినవారని గుర్తించారు.  భోపాల్‌లోని బర్ఖేడీ ప్రాంతంలో నివసిస్తున్న ఈ జంటను అరెస్టు చేశామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని సీనియర్ అధికారి తెలిపారు. దీపక్ బర్ఖేడీ ప్రాంతంలో బార్బర్ షాప్ నడుపుతున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments