Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు

సెల్వి
శనివారం, 23 నవంబరు 2024 (08:40 IST)
Jharkhand
జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఎన్నికలు రెండు దశల్లో జరిగాయి. నవంబర్ 13, 20 తేదీల్లో ఈ పోలింగ్ జరిగింది. మొదటి రౌండ్ పోలింగ్ 43 నియోజకవర్గాల్లో జరిగింది. రెండవ, చివరి దశలో 38 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. మొత్తం 24 కేంద్రాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.
 
ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు తీసుకోబడుతున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లలో (EVM) పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. మొదటి ట్రెండ్‌లు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments