Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాను మించిపోయిన భారత్.. 86వేలకు చేరిన కరోనా కేసులు

Webdunia
శనివారం, 16 మే 2020 (09:57 IST)
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. అలాగే మనదేశంలో కరోనా కేసుల సంఖ్యను మనదేశం కూడా దాటేసింది. చైనాలో 82,941 కరోనా కేసులు నమోదవగా.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 వేలకు చేరువైంది.
 
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,970 కొత్త కేసులు నమోదు కాగా.. 103 మంది ప్రాణాలు కోల్పోయారు.. తాజా కేసులను కలుపుకుంటే భారత్‌లో ఇప్పటి వరకు 85,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 2,752కు చేరింది. 
 
ఇక, కరోనా బారినపడి ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో 53,035మంది చికిత్స పొందుతుండగా.. 30,152 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా...రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర 29,100 తమిళనాడు 10,108 గుజరాత్ 9931, ఢిల్లీ 8895, ఆంధ్రప్రదేశ్ 2157, తెలంగాణలో 1454 కరోనా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments