Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న కరోనా.. 45వేలకు పైగా కోవిడ్ కేసులు- 564 మంది మృతి

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (11:15 IST)
దేశంలో నాలుగు రోజుల పాటు కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. శుక్రవారం 45 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా, ఇవాళ 46 వేలకు పైగా మంది కరోనా బారినపడ్డారు. అయితే కొత్తగా వచ్చిన కేసుల కంటే మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండటం కొంత ఊరట కలిగిస్తోంది.
 
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 46,232 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 90,50,598కి చేరాయి. ఇందులో 84,78,124 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,39,747 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఇంకా 49,715 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఈ మహమ్మారి వల్ల మరో 564 మంది మృతిచెందారు. దీంతో కరోనా మరణాలు 1,32,726కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments