Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో కొత్తగా 874 కరోనా కేసులు.. 20వేల మార్కును దాటేసింది..!

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (19:34 IST)
కరోనా కేసులు తమిళనాడులో పెరిగిపోతున్నాయి. శుక్రవారం కొత్తగా 874 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గత కొన్ని రోజుల నుంచి 700కి పైబడిన కేసులే రోజూ నమోదు అవుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20వేల మార్కును దాటి 20 వేల 246కు చేరుకుంది. 
 
ఇప్పటివరకు 11,313 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. తమిళనాడులో ప్రస్తుతం 8,776 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక శుక్రవారం మరో తొమ్మిది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 154కు చేరింది.
 
తమిళనాడులో శుక్రవారం నమోదైన 874 కరోనా కేసులలో 733 మంది తమిళనాడు నివాసితులే కావడం గమనార్హం. మిగతా 141 మంది వివిధ రాష్ట్రాల నుంచి స్వరాష్ట్రానికి తిరిగొచ్చిన వారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో మహారాష్ట్ర నుంచి 135 మంది, కేరళ నుంచి ముగ్గురు, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమబెంగాల్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments