Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో 470 మంది చిన్నారులకు కరోనా

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (03:49 IST)
కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మహమ్మారి మరోమారు చెలరేగిపోతోంది. ఈ నెల మొదటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 470 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు. వీరంతా పదేళ్లలోపు వారే కావడం గమనార్హం.

ఈ నెల 1 నుంచి 26 మధ్య 244 మంది అబ్బాయిలు, 228 మంది బాలికలు మహమ్మారి బారినపడినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయ్. గతంలో రోజుకు 8-9 మంది చిన్నారులు వైరస్ బారినపడే వారు. ఇప్పుడా సంఖ్య 46కు పెరిగింది.
 
గతంలో కాకుండా ఇప్పుడు చిన్నారులకు కూడా వైరస్ సంక్రమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఇప్పుడు బయటకు వస్తున్నారని, వేడుకలకు హాజరవుతున్నారని, దీనికి తోడు స్కూల్స్ కూడా తిరిగి తెరుచుకోవడంతోనే వారు ఎక్కువగా దాని బారినపడుతున్నారని చెబుతున్నారు.

కానీ గతంలో లాక్‌డౌన్ కారణంగా చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారని, వైరస్ నుంచి వారిని అదే దూరంగా ఉంచిందని పేర్కొన్నారు.

కాబట్టి స్కూళ్లు మూసివేయాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ కోర్స్ ఎపిడెమాలజీ ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ గిరిధర ఆర్ బాబు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments