Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్‌ : ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర రద్దు

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (20:42 IST)
అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లాలనుకునే ఔత్సాహికులకు దుర్వార్త! అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది రద్దయింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమర్‌నాథ్‌ బోర్డు బుధవారం ప్రకటించింది.

గత ఏడాది జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుతో అమర్‌నాథ్‌ యాత్ర నుంచి యాత్రికులు తమ పర్యటనను కుదించుకుని వెనుతిరిగారు. కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది యాత్రను రద్దు చేస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. 

అప్పన్న చందనోత్సవం యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం
విశాఖపట్టణం జిల్లాలోని సింహాద్రి అప్పన్న చందనోత్సావానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.

నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా దేవస్థానం ఈవోను ఆదేశించింది. ఈ వేడుకలకు ఎవరూ కుటుంబసభ్యులతో వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రజలు, వీఐపీలను ఆహ్వానించవద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చందనోత్సవాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయమని ప్రభుత్వం సూచించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments