Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్‌ ఐఐఎంలో కరోనా కలవరం

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (03:46 IST)
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో కరోనా కలకలం రేపుతోంది. ఐఐఎంలో సుమారు 40 మంది విద్యార్థులు, ప్రొఫెసర్లు కరోనా బారిన పడ్డారు.

25 మంది విద్యార్థులకు కోవిడ్‌ సోకినట్లు సమాచారం. ఐఐఎం నిర్వహించిన పరీక్షల్లో 40 మంది కరోనా పాజిటివ్‌ అని తేలిందని, వీరిని ఐసోలేషన్‌ ఉన్నారని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లు డిప్యూటీ హెల్త్‌ ఆఫీసర్‌ మెహుల్‌ ఆచార్య తెలిపారు.

చాలా మందికి కరోనా లక్షణాలు లేవని, గత ఏడాది నుండి ఆన్‌లైన్‌లోనే క్లాసులు జరుపుతున్నాయని అన్నారు. క్యాంపస్‌లో కొన్ని షరతులు విధించామని చెప్పారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని సూచించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments