Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవార్, అమిత్‌షా రహస్య భేటీ?

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (03:42 IST)
మహారాష్ట్రలో చెలరేగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎన్సీపీ అధినేత పవార్ భేటీ అయ్యారన్న వార్తపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు.

వీరిద్దరి మధ్య జరిగిన రహస్య సమావేశం వివరాల్ని చెప్పేందుకు అమిత్‌షా నిరాకరించారు. ‘ప్రతిదీ బహిరంగపరచవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు.’’ అని షా వ్యాఖ్యానించారు.

ఈ విషయాన్నే విలేకరులు పదే పదే నొక్కివక్కాణించినా, షా మాత్రం అసలు విషయాన్ని బయట పెట్టకపోవడం గమనార్హం.

మహారాష్ట్ర రాజకీయాల్లో అనిల్ దేశ్‌ముఖ్ వ్యవహారం తీవ్ర కలకలమే రేపింది. దీంతో ఉద్ధవ్ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారన్న వార్తలొచ్చాయి. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments