Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవార్, అమిత్‌షా రహస్య భేటీ?

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (03:42 IST)
మహారాష్ట్రలో చెలరేగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎన్సీపీ అధినేత పవార్ భేటీ అయ్యారన్న వార్తపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు.

వీరిద్దరి మధ్య జరిగిన రహస్య సమావేశం వివరాల్ని చెప్పేందుకు అమిత్‌షా నిరాకరించారు. ‘ప్రతిదీ బహిరంగపరచవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు.’’ అని షా వ్యాఖ్యానించారు.

ఈ విషయాన్నే విలేకరులు పదే పదే నొక్కివక్కాణించినా, షా మాత్రం అసలు విషయాన్ని బయట పెట్టకపోవడం గమనార్హం.

మహారాష్ట్ర రాజకీయాల్లో అనిల్ దేశ్‌ముఖ్ వ్యవహారం తీవ్ర కలకలమే రేపింది. దీంతో ఉద్ధవ్ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారన్న వార్తలొచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments