Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగానదిలో కొట్టుకొస్తున్న కరోనా మృతుల శవాలు

Webdunia
సోమవారం, 31 మే 2021 (17:51 IST)
ఉత్తరప్రదేశ్ లోని గంగానదిలో మరోసారి కరోనా మృతుల శవాలు నీటిపై తేలియాడుతూ కొట్టుకురావడం కలకలం సృష్టిస్తోంది. ఉన్నావ్ జిల్లాలోని గంగానదిలో ఆదివారం నాడు పెద్దఎత్తున మృతదేహాలు నదీ ప్రవాహంలో కొట్టుకురావడాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు.
 
అంతకుముందు నది ఒడ్డున ఖననం చేసిన శవాలు, నదీ ప్రవాహానికి కొట్టుకు వస్తున్నాయని స్థానికులు అనుకుంటున్నారు. కాగా ఉన్నావ్ జిల్లాలో శవాలు కొట్టుకురావడం వంటి సంఘటనలు జరగలేదని అధికారులు చెపుతున్నారు. అక్కడ నిరంతరం పోలీసులు గస్తీ తిరుగుతున్నారని చెప్పారు.
 
ఐతే అధికారులు అలా చెపుతున్నప్పటికీ శవాలు మాత్రం నదిలో కొట్టుకుని వస్తున్నాయని ప్రజలు చెపుతున్నారు. గంగా నదీ పరివాహక ప్రాంతంలో వున్న బీహార్ రాష్ట్రానికి చెందిన జిల్లాల్లోని కొన్నిచోట్ల ఇలాగే శవాలు తేలుతూ వస్తున్నట్లు చెపుతున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments