Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ విధించినా భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (20:17 IST)
ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పలు దేశాల్లో కరోనా వైరస్ వల్ల లక్షా 32 వేల మందికి పైగా మృతి చెందారు. 53 దేశాల్లో 3,336 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందులో 25 మంది కరోనాతో మృతి చెందారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
 
వాణిజ్య ప్రాతిపదికన 55 దేశాలకు మలేరియా నిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాలని భారత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్‌తో పోరాడటానికి జర్మనీ, యుఎస్, యుకె, మలేషియా, జపాన్, ఫ్రాన్స్ నుండి వైద్య పరికరాలను సేకరించే దిశగా భారత్ చూస్తోంది. 
 
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ ప్రకటించింది. కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments