Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ హోటల్ బిర్యానీలో చచ్చిపోయిన జెర్రీ.. తినేసిన ఎస్సై.. చివరికి?

సెల్వి
శనివారం, 10 ఆగస్టు 2024 (14:17 IST)
centipede in biryani
కేరళలోని ఓ రెస్టారెంట్‌లో పోలీస్ ఎసై తీసిన బిర్యానీలో జెర్రీ కనిపించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కేరళ తిరువల్వా జంక్షన్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో ఎస్సై అజిత్ కుమార్ బిర్యానీ తీసుకున్నారు. ఆ బిర్యానీని తింటుండగా అందులో చనిపోయిన జెర్రి వుండటం గమనించి షాకయ్యాడు. 
 
దీనిపై హోటల్ యజమాని దగ్గర అడిగినా అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు అజిత్ సమాచారం చేరవేశారు. ఈ ఫిర్యాదు మేరకు హోటల్‌కు వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ హోటల్‌ అపరిశుభ్రంగా వుండటం చూసి తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ హోటల్‌ను సీజ్ చేశారు. ఇక బిర్యానీలో జెర్రీ వుండటం బిర్యానీ ప్రియులకు షాక్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments