Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం... యువతిని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుల్స్...

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (12:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సాటి మహిళ పట్ల ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తించారు. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన యూపీలోని హర్దోయి జిల్లాలో శనివారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ కేశవ్ చంద్ గోస్వామి సస్పెండ్ చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు ఇలా చేశారని బాధితురాలు బోరున విలపిస్తూ చెప్పింది. 
 
పిహానీ ప్రాంతానికి బాధితురాలు ఎస్పీ కార్యాలయం గోడ ఎక్కేందుకు ప్రయత్నించిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, తాను ఓ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు మాత్రమే వచ్చానని బాధితురాలు చెబుతుంది. తనను లోపలికి అనుమతించకుండా ఇలా దారుణంగా ఈడ్చుకెళ్లారని వాపోయింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించామని, ఎస్పీ మీడియాకు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments