Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం... యువతిని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుల్స్...

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (12:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సాటి మహిళ పట్ల ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తించారు. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన యూపీలోని హర్దోయి జిల్లాలో శనివారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ కేశవ్ చంద్ గోస్వామి సస్పెండ్ చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు ఇలా చేశారని బాధితురాలు బోరున విలపిస్తూ చెప్పింది. 
 
పిహానీ ప్రాంతానికి బాధితురాలు ఎస్పీ కార్యాలయం గోడ ఎక్కేందుకు ప్రయత్నించిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, తాను ఓ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు మాత్రమే వచ్చానని బాధితురాలు చెబుతుంది. తనను లోపలికి అనుమతించకుండా ఇలా దారుణంగా ఈడ్చుకెళ్లారని వాపోయింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించామని, ఎస్పీ మీడియాకు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments