Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో దారుణం... యువతిని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన లేడీ కానిస్టేబుల్స్...

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2023 (12:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు సాటి మహిళ పట్ల ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తించారు. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన యూపీలోని హర్దోయి జిల్లాలో శనివారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ కేశవ్ చంద్ గోస్వామి సస్పెండ్ చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు ఇలా చేశారని బాధితురాలు బోరున విలపిస్తూ చెప్పింది. 
 
పిహానీ ప్రాంతానికి బాధితురాలు ఎస్పీ కార్యాలయం గోడ ఎక్కేందుకు ప్రయత్నించిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, తాను ఓ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు మాత్రమే వచ్చానని బాధితురాలు చెబుతుంది. తనను లోపలికి అనుమతించకుండా ఇలా దారుణంగా ఈడ్చుకెళ్లారని వాపోయింది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించామని, ఎస్పీ మీడియాకు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసుల్లో ప్రమేయం.. "నువ్వొస్తానంటే నేనొద్దంటానా" ఫేమ్ అభిషేక్ అరెస్ట్

జూనియర్ ఎన్టీఆర్ "దేవర" చిత్రం ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఏంటి?

ఫ్యాన్స్ కు పండగలా దేవర వుందా? చివరి 40 నిముషాలు హైలైట్ గా దేవర - ఓవర్ సీస్ రివ్యూ

రోటి కపడా రొమాన్స్‌ విజయం గురించి డౌట్‌ లేదు, అందుకే వాయిదా వేస్తున్నాం

కోర్టు సీన్ తో గుమ్మడికాయ కొట్టిన తల్లి మనసు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments