Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ యోధురాలు, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత

Webdunia
శనివారం, 20 జులై 2019 (16:57 IST)
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ యోధురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూశారు. ఆమె ఫోర్టిస్ ఎస్కార్ట్స్ ఆసుపత్రిలో గత కొంతకాలంగా గుండెకి సంబంధించిన సమస్యలకు చికిత్స తీసుకుంటున్నారు. ఐతే శనివారంనాడు ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకి అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆమె వయసు 81 సంవత్సరాలు. 
 
1998 నుంచి 2013 మధ్య కాలంలో వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఆమె పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఆమెది. ఐతే 2013 తర్వాత ఆమె కేరళ రాష్ట్రానికి గవర్నర్‌గా కూడా పనిచేశారు. కాగా 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె పరాజయం పాలయ్యారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments