Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు సిటీ బస్సులో మంటలు - అగ్నికి ఆహుతైన కండక్టర్

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (14:13 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. బెంగుళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్‌పోర్టు‌కు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి అగ్నికి దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ కూడా సజీవదహనమయ్యారు. గురువారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతిడిని ముత్తయ్యగా పోలీసులు గుర్తించారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. డ్రైవర్ ప్రకాశ్ బస్సును లింగధీరనహళ్లి బస్టాండులోని డి గ్రూపు స్టాపులో పార్క్ చేశాడు. బస్ స్టేషన్‌లో విశ్రాంతి మందిరంలో ప్రకాష్ నిద్రపోగా, కండక్టర్ ముత్యయ్య మాత్రం బస్సులోనే నిద్రపోయాడు. ఈ క్రమంలో రాత్రివేళ బస్సు నుంచి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో గాఢ నిద్రలో ఉన్న ముత్తయ్య కాలిపోయాడు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments