Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరు సిటీ బస్సులో మంటలు - అగ్నికి ఆహుతైన కండక్టర్

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (14:13 IST)
కర్నాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. బెంగుళూరు మెట్రో పాలిటన్ ట్రాన్స్‌పోర్టు‌కు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి అగ్నికి దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్ కూడా సజీవదహనమయ్యారు. గురువారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతిడిని ముత్తయ్యగా పోలీసులు గుర్తించారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. డ్రైవర్ ప్రకాశ్ బస్సును లింగధీరనహళ్లి బస్టాండులోని డి గ్రూపు స్టాపులో పార్క్ చేశాడు. బస్ స్టేషన్‌లో విశ్రాంతి మందిరంలో ప్రకాష్ నిద్రపోగా, కండక్టర్ ముత్యయ్య మాత్రం బస్సులోనే నిద్రపోయాడు. ఈ క్రమంలో రాత్రివేళ బస్సు నుంచి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో గాఢ నిద్రలో ఉన్న ముత్తయ్య కాలిపోయాడు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments