Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవై కారు బాంబు పేలుడు.. తమిళనాడులో ఎన్.ఐ.ఏ సోదాలు

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (13:25 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఇటీవల జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా, గురువారం ఎన్.ఐ.ఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 40 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
గత నెల 23వ తేదీన కోయంబత్తూరు నగరంలో కారు బాంబు పేలుడు సంభవించింది. మారుతి 800 కారులో ఎల్పీజీ సిలిండర్‌ పేలుడు సంభవించింది. కొట్టాయ్ ఈశ్వర్ ఆలయం ముందు భాగంలో ఈ పేలుడు జరిగి జమేజా ముబిన్ అనే వ్యక్తి మరణించాడు. 
దీనిపై ఎన్.ఐ.ఏ కౌంటర్ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్సో విభాగం దర్యాప్తు చేస్తోంది. 
 
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, తమిళనాడు పోలీసులు త్వరితగతిన స్పందించి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిని చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని పుదుపేట, మన్నాడు, జమాలియా, పెరంబూరు, కోయంబత్తూరులోని కొట్టైమేడు, ఉక్కడంతో సహా మొత్తం 40 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments