Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సెల్వి
శనివారం, 20 ఏప్రియల్ 2024 (20:58 IST)
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం బెంగళూరు చేరుకున్నారు. సర్వజ్ఞనగర్‌లో రోడ్‌షో నిర్వహించి, అనంతరం మార్తన్‌హళ్లిలో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హొంగసంద్రలో జరిగే కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. 
 
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున వివిధ రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున ప్రచారం నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments