Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిహార్ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ... లాలూతో భేటీ

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (20:28 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కె.చంద్రశేఖర్ రావు బిహార్‌లో పర్యటించిన సందర్భంగా బుధవారం ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో బిజీబిజీగా గడిపారు. బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ పాట్నా చేరుకున్నారు. 
 
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లతో ఆయన సమావేశమయ్యారు. గాల్వాన్ లోయలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కులను కూడా ఆయన అందజేశారు. అనంతరం నితీష్, తేజస్విలతో జాతీయ రాజకీయాలపై చర్చించారు. 
 
ఈ భేటీ అనంతరం బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. గడ్డి స్కామ్‌లో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ గత కొన్నేళ్లుగా జైలు జీవితం అనుభవించి ఇటీవలే కోర్టు బెయిల్‌పై విడుదలైవున్నారు. 
 
ఆ తర్వాతు లాలూ ప్రసాద్ యాదవ్‌తో కేసీఆర్ ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లాలూ ఆరోగ్యం గురించి కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. లాలూ త్వరగా కోలుకోవాలని, తద్వారా రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments