Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్‌నాథ్ గుహపై మేఘాలు పేలాయి.. నిజమా..? (video)

Webdunia
బుధవారం, 28 జులై 2021 (19:35 IST)
cloud burst
అవును మీరు వింటున్నది నిజమే. జమ్మూ-కాశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహపై మేఘం పేలింది. మీడియా నివేదికల ప్రకారం, ఈ క్లౌడ్ బర్స్ట్‌తో బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ మరియు జమ్మూ పోలీసుల శిబిరాలకు భారీ నష్టం కలిగించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రకృతి ప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కరోనా కారణంగా ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర వాయిదా వేయడం అదృష్టం. ఎందుకంటే.. అక్కడ భక్తులు లేరు. 
 
కాగా.. హిమాలయాల ఎగువన సుమారు 3,880 అడుగుల ఎత్తులో ఉన్న శివుడి ఆలయాన్ని దర్శించుకొనేందుకు ప్రతి ఏటా జూన్ మాసంలో అమర్ నాథ్ యాత్రికులకు ప్రభుత్వం అనుమతిని ఇస్తోంది. 
 
జూన్ 28 న వహల్గామ్ , బాల్తాల్ జంట మార్గాల నుండి ఈ యాత్ర ప్రారంభిస్తారు. ఆగష్టు 22న యాత్ర ముగిస్తారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది ఈ యాత్ర రద్దు అయ్యింది. కరోనాను పురస్కరించుకొని గత ఏడాది కూడా అమర్ నాథ్ యాత్ర రద్దు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాహ వ్యవస్థపై నాకు పెద్దగా నమ్మకం లేదు : కంగనా రనౌత్

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

Dimple Hayathi: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కథతో శర్వానంద్, డింపుల్ హయతి చిత్రం బోగీ

Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments