Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తపై అత్యాచారం.. ప్రతిఘటించిందని హత్య.. మైనర్ బాలుడి అరెస్ట్

సెల్వి
గురువారం, 20 జూన్ 2024 (10:57 IST)
కర్ణాటకలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు అకృత్యానికి పాల్పడ్డాడు. అత్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా ఉప్పినంగడి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. 37 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఆదివారం ఆమె ఇంట్లో ఉన్న నిందితుడు మైనర్ బాలుడు, మహిళ నిద్రిస్తున్న సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే, ఆ మహిళ ప్రతిఘటించి, అతనిని తిట్టింది. ప్రవర్తనను మార్చుకోమంది. అయితే తన గురించి ఇతరులకు చెబుతుందనే భయంతో, 10వ తరగతి విద్యార్థిని తిరిగి నిద్రలోకి వెళ్ళిన కొంతసేపటి తర్వాత దిండుతో ఆమెను ఊపిరాడనీయకుండా చంపేశాడు.
 
అయితే మహిళ గుండెపోటుకు గురై చనిపోయిందని తండ్రికి తెలిపాడు నిందితుడు. అయితే మహిళ మృతదేహాన్ని చూసినప్పటి నుంచి పోలీసులకు బాలుడిపై అనుమానం వచ్చింది. నిందితుడి వీపుపై గీతలు ఉండడంతో అతడి తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అతనిని ప్రశ్నించినప్పుడు, ఆ బాలుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం