Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయొద్దన్న బాలుడు.. చంపేసిన కిరాతకుడు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (10:55 IST)
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాలోని పూవాచల్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయొద్దన్నందుకు ఓ బాలుడిని అత్యంత కిరాతకంగా సమీప బంధువే చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆగస్టు నెల 30వ తేదీ సాయంత్రం తిరువనంతపురంలోని పూవాచల్ ప్రాంతంలో ఓ హత్య జరిగింది. సైకిలుపై బయటకు వెళ్లామనుకున్న శేఖర్ (15) తన స్నేహితుడితో కలిసి రోడ్డు మీదుకు వచ్చాడు. ఆ సమయంలో వెనుక నుంచి కదలిన కారు శేఖర్ మీదుగా వెళ్లడంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు మొదట రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశారు.
 
అయితే, కొందరు బంధువుల ఇచ్చిన ఫిర్యాదుతో సీసీ టీవీ విజువల్స్ పరిశీలించగా.. నిందితుడు ప్రియరంజన్ గుట్టు రట్టయింది. ఈ హత్యకు కొన్ని రోజుల ముందు ప్రియరంజన్ స్థానిక ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయడాన్ని చూసిన శేఖర్.. అతన్ని నిలదీశాడు. ఆలయం వద్ద మూత్రం విసర్జించరాదంటూ మందలించాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్న ప్రియరంజన్... ఈ హత్యకు పాల్పడ్డాడు. దీంతో ప్రియరంజన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments