Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిన్నర్ కోసం ఫ్రెండ్ ఇంటికెళ్లిన లేడీ సీఐడీ ఆఫీసర్, శవమైంది

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (20:02 IST)
బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా సీఐడీ అధికారి ఫ్రెండ్ ఇంటికి డిన్నర్ కని వెళ్లి ఆ ఇంట్లో శవమై తేలింది.
 
పూర్తి వివరాలు చూస్తే... 33 ఏళ్ల సీఐడీ మహిళా అధికారి లక్ష్మి నిన్న రాత్రి తన ఫ్రెండ్ ఇంటికి డిన్నర్‌కని వెళ్లారు. ఐతే ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇంట్లో ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 
2014లో సీఐడీ పరీక్షలో ఉత్తీర్ణురాలయిన లక్ష్మి 2017లో విధుల్లో చేరారు. ఐతే ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments