Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిన్నర్ కోసం ఫ్రెండ్ ఇంటికెళ్లిన లేడీ సీఐడీ ఆఫీసర్, శవమైంది

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (20:02 IST)
బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా సీఐడీ అధికారి ఫ్రెండ్ ఇంటికి డిన్నర్ కని వెళ్లి ఆ ఇంట్లో శవమై తేలింది.
 
పూర్తి వివరాలు చూస్తే... 33 ఏళ్ల సీఐడీ మహిళా అధికారి లక్ష్మి నిన్న రాత్రి తన ఫ్రెండ్ ఇంటికి డిన్నర్‌కని వెళ్లారు. ఐతే ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇంట్లో ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 
2014లో సీఐడీ పరీక్షలో ఉత్తీర్ణురాలయిన లక్ష్మి 2017లో విధుల్లో చేరారు. ఐతే ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments