Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిన్నర్ కోసం ఫ్రెండ్ ఇంటికెళ్లిన లేడీ సీఐడీ ఆఫీసర్, శవమైంది

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (20:02 IST)
బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా సీఐడీ అధికారి ఫ్రెండ్ ఇంటికి డిన్నర్ కని వెళ్లి ఆ ఇంట్లో శవమై తేలింది.
 
పూర్తి వివరాలు చూస్తే... 33 ఏళ్ల సీఐడీ మహిళా అధికారి లక్ష్మి నిన్న రాత్రి తన ఫ్రెండ్ ఇంటికి డిన్నర్‌కని వెళ్లారు. ఐతే ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఇంట్లో ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 
2014లో సీఐడీ పరీక్షలో ఉత్తీర్ణురాలయిన లక్ష్మి 2017లో విధుల్లో చేరారు. ఐతే ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో తెలియాల్సి వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments