Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజీవ్ గాంధీ హత్యను అమెరికా నిఘా సంస్థ ముందే పసికట్టిందట.. నివేదిక కూడా?

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య 1991 మే 21 వ, తేదిన తమిళనాడులోని శ్రీపెంరబుదూర్‌లో జరిగింది. అయితే రాజీవ్‍పై హత్యపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ముందే హెచ్చరించింది. ఆప్టర్ రాజీవ్ పేరుతో 1986 లోనే సిఐఏ

Webdunia
ఆదివారం, 29 జనవరి 2017 (16:57 IST)
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య 1991 మే 21 వ, తేదిన తమిళనాడులోని శ్రీపెంరబుదూర్‌లో జరిగింది. అయితే రాజీవ్‍పై హత్యపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ముందే హెచ్చరించింది. ఆప్టర్ రాజీవ్ పేరుతో 1986 లోనే సిఐఏ 23 పేజీల నివేదిక తయారుచేసింది. ఈ నివేదిక వివరాలు ఇటీవలే బయటపడ్డాయి. ఆయనపై దాడి జరిగే సూచనలున్నాయని సంస్థ అంచనా వేసింది. 
 
రాజీవ్ గాంధీ పదవికాలం ముగిసే నాటికి హత్యకు గురయ్యే అవకాశం ఉంది. ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న అతిపెద్ద ముప్పు హత్య ప్రయత్నమే అని సిఐఏ రాసింది. సిఐఏ ఇది రాసిన ఐదేళ్ళకు ఆయన హత్యకు గురయ్యాడు.
 
కాగా.. రాజీవ్ గాంధీ హత్యకు గురైతే ఖచ్చితంగా భారత్ అమెరికా, రష్యాలతో ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతోందని కూడా సీఐఏ ఆనాడే అంచనా వేసింది. పలువురు గ్రూపులు రాజీవ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. అది ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని సిఐఏ రిపోర్టు తెలిపింది. రాజీవ్ లేకుంటే ఆ సమయంలో పివి నరసింహరావు లేదా విపి సింగ్ లాంటి వారు ప్రధాని అభ్యర్థులుగా వచ్చే అవకాశం ఉందని సిఐఏ తెలిపింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments