Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నమ్మ శశికళకు షాక్, రూ.2 వేల కోట్లను అటాచ్ చేసిన ఐటీ శాఖ

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (19:44 IST)
తమిళనాడులో జయలలిత హయాంలో చిన్నమ్మ పేరిట తెర వెనుక శక్తిగా పెరిగిన శశికళ ఇప్పుడు కష్టాల సుడిగుండంలో పడింది. తాజాగా శశికళకు ఐటీ శాఖ భారీ షాకిచ్చింది. మరికొన్నాళ్లలో జైలు నుంచి విడుదల కానున్న శశికళ మళ్లీ రాజకీయంలో తనదైన రీతిలో హవా సాగించాలని భావించారు.
 
అయితే ఆమెకు చెందిన రూ.2 వేల కోట్ల విలువైన ఆస్తిని అటాచ్ చేయడం ద్వారా ఐటీ శాఖ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. శశికళకు చెందిన ఈ ఆస్తులను బినామీ నిరోధక చట్టం కింద ఐటీ అధికారులు స్తంభింపజేశారు. ప్రస్తుతం బెంగళూరు పరప్పన జైలులో ఉన్న శశికళకు ఈ మేరకు నోటీసులు పంపారు.
 
కాగా అటాచ్ చేసిన ఆస్తులలో కొడనాడు సిరతాపూర్ ప్రాంతాలలో ఆమెకు రెండు ఆస్తులు ఉండగా అవి రెండూ శశికళ పేరిటే ఉన్నాయి. ఇవే కాకుండా అనేక ఆస్తులను గతంలోనే గుర్తించిన ఐటీ శాఖ తన దర్యాప్తులో వాటిని నిర్ధారించుకుంది. ఈ క్రమంలోనే అటాచ్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫుల్ గడ్డంతో.. తండ్రిలాగే పంచె కట్టి సరికొత్త లుక్‌లో అకీరా నందన్

మా తాతగారు రసికుడు.. మెగాస్టార్ కామెంట్స్.. పవన్‌ పైన వైసిపి ట్రోల్స్

కన్నడ హీరో యష్‌తో కియారా అద్వానీకి కలిసి వస్తుందా?!!

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

Malida Sweet: తెలంగాణ వంటకాల్లో చిరు ధాన్యాలు.. మిగిలిన చపాతీలతో మలిదలు చేస్తారు.. తెలుసా?

Garlic: వెల్లుల్లితో చుండ్రు సమస్యకు చెక్.. వెల్లుల్లిని నూనె తయారీ ఎలా?

తర్వాతి కథనం
Show comments