Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 వేల అడుగుల ఎత్తులో దారి తప్పిన చైనా పౌరులు: రక్షించిన ఇండియన్ ఆర్మీ

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (13:57 IST)
ఫోటో కర్టెసీ-ఏఎన్ఐ
ప్రస్తుతం భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఏ స్థాయిలో వున్నాయో తెలియని విషయం కాదు. చైనా-భారత్ సరిహద్దుల వెంట, లద్దాక్ సరిహద్దు వద్ద ఇరు దళాలకు సంబంధించిన యుద్ధ ట్యాంకులు రణగొణ ధ్వనులు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
 
ఇదిలావుంటే సెప్టెంబర్ 3న 17,500 అడుగుల ఎత్తులో ఉత్తర సిక్కిం పీఠభూమి ప్రాంతంలో ముగ్గురు చైనా పౌరులు దారి తప్పారు. వారిని భారత సైన్యం రక్షించింది. ఆక్సిజన్, ఆహారం మరియు వెచ్చని బట్టలతో సహా వైద్య సహాయం అందించింది. భారత సైన్యం వారికి తగిన మార్గదర్శకత్వం ఇచ్చింది. దాంతో వారు తమ గమ్యస్థానానికి తిరిగి చేరుకున్నారు. తమన రక్షించిన సైన్యానికి చైనా పౌరులు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments