Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని చూసేందుకు వెళ్తే.. నరికి చంపేశారు.. ఎక్కడ?

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (13:12 IST)
ప్రియురాలిని చూసేందుకు వెళ్ళాడు. అయితే దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తమిళనాడు, చిదంబరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిదంబరం అరంగనాథన్‌ వీధిలో ఉన్న బాబు కుమార్తె శ్వేతతో పరిచయం ప్రేమగా మారింది. ఏడాదిన్నర కాలంగా ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రియురాల్ని చూడలేని పరిస్థితుల్లో పడ్డాడు.
 
అయితే ఈ ప్రేమికుడు గత నెల ఆమె ఇంటి వద్దకు వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు. అయితే శ్వేత కుటుంబీకులు తీవ్రంగా మందలించి పంపించారు. కానీ శుక్రవారం సాయంత్రం ప్రియురాలి ఇంట్లో ఎవరు లేరన్న సమాచారంతో శ్వేత కోసం వెళ్లి మళ్ళీ బుక్కైయ్యాడు. దీంతో అతడి ప్రియురాలి తండ్రి, తల్లి, సోదరుడు కలిసి అతడిని పట్టుకుని నరికి చంపారు. దీంతో అక్కడికక్కడే అన్భళగన్‌ ప్రాణాలు కోల్పోయాడు.
 
తమ పరువు తీస్తున్నాడన్న కోపంతోనే తాము అతడిని చంపామని ఆ కుటుంబం ఓ లేఖను ఇంట్లో ఉంచి పారిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసును ప్రేమ పరువు హత్యగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments