Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కంటిముందే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్.. మనస్తాపంతో?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఛత్తీస్‌‍ఘఢ్‌లోని ఘోరం జరిగింది. తన కళ్లముందే ప్రేయసిపై సామూహిక అత్యాచారం జరిగితే.. ఆపలేకపోయాననే మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (09:44 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఛత్తీస్‌‍ఘఢ్‌లోని ఘోరం జరిగింది. తన కళ్లముందే ప్రేయసిపై సామూహిక అత్యాచారం జరిగితే.. ఆపలేకపోయాననే మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కటోహోరా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సవాన్ సాయి (21), ఓ మైనర్ బాలిక (17) ప్రేమలో వున్నారు. 
 
ఈ క్రమంలో వారిద్దరూ ఓ పాఠశాల వద్ద కూర్చుని వుండగా.. ఈశ్వర్ దాస్, ఖేమ్ కన్వర్ అనే ఇద్దరు వచ్చి సాయితో గొడవకు దిగారు. ఆపై సవాన్‌ను  కొట్టి, బాలికపై అత్యాచారం చేశారు. ఆపై తాము రేప్ చేశామని వారిద్దరూ గ్రామంలో ప్రచారం చేసుకున్నారు. 
 
దీన్ని అవమానంగా భావించిన సాయి, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల విచారణలో ఈ గ్యాంగ్ రేప్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈశ్వర్, కన్వర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం