Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కంటిముందే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్.. మనస్తాపంతో?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఛత్తీస్‌‍ఘఢ్‌లోని ఘోరం జరిగింది. తన కళ్లముందే ప్రేయసిపై సామూహిక అత్యాచారం జరిగితే.. ఆపలేకపోయాననే మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (09:44 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఛత్తీస్‌‍ఘఢ్‌లోని ఘోరం జరిగింది. తన కళ్లముందే ప్రేయసిపై సామూహిక అత్యాచారం జరిగితే.. ఆపలేకపోయాననే మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కటోహోరా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సవాన్ సాయి (21), ఓ మైనర్ బాలిక (17) ప్రేమలో వున్నారు. 
 
ఈ క్రమంలో వారిద్దరూ ఓ పాఠశాల వద్ద కూర్చుని వుండగా.. ఈశ్వర్ దాస్, ఖేమ్ కన్వర్ అనే ఇద్దరు వచ్చి సాయితో గొడవకు దిగారు. ఆపై సవాన్‌ను  కొట్టి, బాలికపై అత్యాచారం చేశారు. ఆపై తాము రేప్ చేశామని వారిద్దరూ గ్రామంలో ప్రచారం చేసుకున్నారు. 
 
దీన్ని అవమానంగా భావించిన సాయి, ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల విచారణలో ఈ గ్యాంగ్ రేప్ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈశ్వర్, కన్వర్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం