Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్జింగ్‌ పెట్టి గేమ్ ఆడిన బాలుడు.. స్మార్ట్‌ఫోన్ పేలింది.. పేగు బయటికొచ్చింది..

చిన్నారుల చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు తమ పని తాము చేసుకుంటున్నారా? పిల్లలు మారాం చేస్తున్నారని పిల్లలకు స్మార్ట్ ఫోన్లిచ్చి గేమ్స్ ఆడుకోమంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఈ ఘటన గురించి తెల

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2018 (09:42 IST)
చిన్నారుల చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు తమ పని తాము చేసుకుంటున్నారా? పిల్లలు మారాం చేస్తున్నారని పిల్లలకు స్మార్ట్ ఫోన్లిచ్చి గేమ్స్ ఆడుకోమంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. ఈ ఘటన గురించి తెలుసుకుంటే.. పిల్లల చేతిలో మొబైల్ ఫోన్ అస్సలు పెట్టరు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మొబైల్ గేమ్ ఆడుతుండగా, స్మార్ట్ ఫోన్ పేలి బాలుడు మృతి చెందాడు. 
 
ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని కొరియా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రవి సోన్‌వాన్ (12) ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి స్నేహితులతో కలిసి గేమ్ ఆడుతుండగా ఆతడి ఫోన్ చేతిలోనే పేలింది. పేలుడు ధాటికి రవి పేగులు బయటపడ్డాయి.
 
కుటుంబ సభ్యులు వెంటనే వాటిని లోపల పెట్టి కడుపు చుట్టూ గట్టిగా కాటన్ కట్టి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బాలుడికి ఆపరేషన్ జరిగినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో రవి మృతి చెందాడు. ఛార్జింగ్ పెట్టి గేమ్ ఆడిన కారణంగానే ఇలా జరిగిందని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments