Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో ఇరుక్కుపోయిన బజ్జీ.. మృతి చెందిన మహిళ

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (12:53 IST)
బజ్జీలు తినడం వల్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అవును  బజ్జీని ఆత్రుతగా తినబోయిన ఓ మహిళ ఆ బజ్జీ గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మరణించింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై కామరాజర్ నగర్‌లో పద్మావతి, గంగాధర్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహమై 11 సంవత్సరాలైనా ఈ జంటకు పిల్లలు లేకపోవటంతో కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటోంది. 
 
పుట్టింట్లో తల్లితండ్రులతోనే ఉంటున్న క్రమంలో… పద్మావతి తల్లి బజ్జీలు వేస్తోంది. వట్టింట్లో బజ్జీలను చూసి పద్మావతి వేడి వేడి బజ్జీలను తింటుండగా గొంతులో ఇరుక్కొని కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా… ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. బజ్జీ గొంతులో ఇరుక్కుపోవడంతోనే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు షాకయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments