Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొంతులో ఇరుక్కుపోయిన బజ్జీ.. మృతి చెందిన మహిళ

Webdunia
ఆదివారం, 5 జనవరి 2020 (12:53 IST)
బజ్జీలు తినడం వల్ల ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అవును  బజ్జీని ఆత్రుతగా తినబోయిన ఓ మహిళ ఆ బజ్జీ గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక మరణించింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై కామరాజర్ నగర్‌లో పద్మావతి, గంగాధర్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. వివాహమై 11 సంవత్సరాలైనా ఈ జంటకు పిల్లలు లేకపోవటంతో కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటోంది. 
 
పుట్టింట్లో తల్లితండ్రులతోనే ఉంటున్న క్రమంలో… పద్మావతి తల్లి బజ్జీలు వేస్తోంది. వట్టింట్లో బజ్జీలను చూసి పద్మావతి వేడి వేడి బజ్జీలను తింటుండగా గొంతులో ఇరుక్కొని కుప్పకూలిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా… ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. బజ్జీ గొంతులో ఇరుక్కుపోవడంతోనే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు షాకయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments