Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమెన్ సాఫ్ట్‌వేర్ టెక్కీని చంపేసిన ఆన్‌లైన్ రమ్మీ క్రీడ

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (15:06 IST)
తమిళనాడు రాష్ట్ర రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ విషాదం జరిగింది. ఆన్‌లైన్ రమ్మీకి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆన్‌లైన్ గేమ్స్ మత్తులో పడిన ఈ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చెన్నైకు చెందిన భవానీ అనే ఓ మహిళా టెక్కీ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. ఆమె ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లే సమయంలో ఆన్‌లైన్ రమ్మీగేమ్ ఆడటం ఓ అలవాటుగా మారింది. ఇది ఓ వ్యసనంగా మారిపోయింది. దీంతో రమ్మీ గేమ్ కోసం తన సోదరుల నుంచి రూ.3 లక్షల డబ్బును అప్పుగా తీసుకున్నారు. 
 
దీంతోపాటు తన వద్ద ఉన్న 20 తులాల బంగారాన్ని కూడా విక్రయించింది. అంతేకాకుండా, అందిన చోటల్లా అప్పులు చేసింది. ఈ అప్పులు పెరిగిపోవడంతో పాటు వాటిని తిరిగి చెల్లించేలని పరిస్థితి ఏర్పడటంతో దిక్కుతోచని స్థితిలో భవానీ ఆత్మహత్యే శరణ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై చెన్నై మణలి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపగా, ఆన్‌‍లైన్ రమ్మీకి బానిసగా మారి ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments