జనసేనానికి రూ.వెయ్యి కోట్ల ఆఫర్ చేసిన కేఏ పాల్

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (14:11 IST)
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ జనసేనను వదిలిపెట్టి తన పార్టీలో చేరితే వెయ్యి కోట్ల రూపాయలను ఇస్తామని తెలిపారు. అలాగే, పవన్‌ను ఎంపీగానే, ఎమ్మెల్యేగానో గెలిపిస్తానని తెలిపారు. 
 
ఒకవేళ గెలిపించుకోలేకపోతే ఆయనకు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానని ఆయన తెలిపారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో పవన్ సొంతగా పోటీ చేసినా లేక ఇతర పార్టీలతో పెట్టుకుని పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని కేఏ పాల్ జోస్యం చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments