Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో ప్రయాణీకులకు శుభవార్త.. ఛార్జీలు తగ్గింపు

Webdunia
శనివారం, 20 ఫిబ్రవరి 2021 (14:59 IST)
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి పళనిస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో ప్రయాణికులకు శుభవార్త వినిపించారు. చెన్నై మెట్రో ఛార్జీలను ప్రస్తుతమున్న ఛార్జీలపై రూ. 20 తగ్గిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
 
ఛార్జీల తగ్గింపు ఫిబ్రవరి 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అయితే కనీస ఛార్జి రూ. 10 అలాగే ఉంటుందని పేర్కొన్నారు. చెన్నై మెట్రోలోని అన్ని మార్గాల్లో ప్రయాణించడానికి రూ. 70 అవసరం. కానీ ఇప్పుడు తగ్గించిన ఛార్జీలతో ఆ ఛార్జీ రూ. 50కు తగ్గింది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments