Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రైలులో ఏసీ కోచ్‌లో అది పనిచేయలేదు.. ఊపిరి పీల్చుకోవడానికి..?

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2022 (22:22 IST)
brindhavan Express
చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న బృందావన్ ఎక్స్‌ప్రెస్ రైలులో జనరేటర్ పనిచేయకపోవడంతో ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ఏసీలు మొరాయించాయి. దీంతో రెండు గంటలపాటు రైలు నిలిచిపోయింది. ఫలితంగా ప్రయాణీకులు ఊపిరి పీల్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు.  
 
బృందావన్ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ చెన్నై నుండి బయలుదేరి బెంగళూరు చేరుకుంటుంది. జొల్లార్‌పేట మీదుగా వెళ్లే ఈ రైలు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా ఏపీ కంపార్ట్‌మెంట్ పూర్తిగా ముందుగానే బుక్ చేయబడి ఉంటుంది.
 
ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి.. బృందావన్ ఎక్స్‌ప్రెస్‌లో జనరేటర్ పనిచేయకపోవడంతో ఏసీ కంపార్ట్‌మెంట్ పనిచేయలేదు. దీంతో కంపార్ట్‌మెంట్ నుంచి బయటి గాలి లోపలికి రాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకోలేకపోయారు.
 
ప్రయాణీకుల ఫిర్యాదు మేరకు మెకానికల్ విభాగం జనరేటర్‌ను బాగు చేసింది. దీంతో రెండు గంటల తర్వాత ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. ఇంకా రైలు ఆలస్యం కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments