Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్మెట్ ధరించలేదని.. వెంటబడిన పోలీసులు.. యువతి కిందపడి?

హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అందుకే హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తారు ట్రాఫిక్ పోలీసులు. కానీ తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తమిళనాడులో హెల్మెట్ ధరించలేదని పో

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (12:43 IST)
హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అందుకే హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తారు ట్రాఫిక్ పోలీసులు. కానీ తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తమిళనాడులో హెల్మెట్ ధరించలేదని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో యువతి ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, తిరుచ్చి, తిరువెంబూరు చెక్ పోస్టు వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. రాజా అనే యువకుడు.. బైక్‌ను ఆపకుండా ముందుకు దూసుకెళ్లాడు. 
 
ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కామరాజ్ వారి వెంటపడ్డాడు. ఈ క్రమంలో రాజా బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న రాజా సతీమణి దుర్మరణం పాలైంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ను అరెస్ట్ చేశామని, కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజా బైకును ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఢీకొనడంతోనే ఆతని భార్య కిందపడి ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments