Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ ముఖ్యమంత్రి ఇంటికి రూ.10 వేల జరిమానా

Webdunia
ఆదివారం, 24 జులై 2022 (14:26 IST)
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ ఇంటికి చండీగఢ్ మున్సిపాలిటీ అధికారులు రూ.10 వేల జరిమానా విధించారు. చండీగఢ్‌లోని ఆయన ఉండే ఇంటి వెలుపల చెత్త కనిపించింది. దీనిపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు రూ.10 వేల అపరాధం విధించారు. 
 
సీఆర్పీఎఫ్ బెటాలియన్ డిప్యూటీ సూపరింటెండెంట్ హర్జీందర్ సింగ్ పేరిట ఈ మేరకు చలాన్ జారీ అయింది. ఇందులో పంజాబ్ సీఎం ఇంటి చిరునానా ఉండటం గమనార్హం. 
 
దీనిపై స్థానిక బీజేపీ కౌన్సిలర్ మహేశిందర్ సింగ్ సిద్ధూ స్పందిస్తూ, సీఎం నుంచి చెత్త పారబోస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో చెత్తను రోడ్డుపై పడేయొద్దంటూ పలుమార్లు సీఎం ఇంటి సిబ్బందికి తెలిపినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోలేదని అందుకే అధికారులు రూ.10 వేల అపరాధం విధించారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments