Webdunia - Bharat's app for daily news and videos

Install App

12ఏళ్ల లోపున్న చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్షే

జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి, ఉన్నావో ఘటనలో మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో.

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (17:50 IST)
జమ్మూకాశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి, ఉన్నావో ఘటనలో మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. కేంద్రంలో కదలిక వచ్చింది. దేశవ్యాప్తంగా చిన్నారులపై అఘాయిత్యాలు, దారుణ ఘటనలు పెరిగిపోతుడటంతో కఠిన చట్టాలు తెచ్చేందుకు కేంద్రం నడుం బిగించింది.
 
ఇందులో భాగంగా 12ఏళ్లలోపు వయస్సున్న చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా చట్టానిరి సవరణలు చేసే ప్ర్రక్రియను ప్రారంభించినట్లు సర్కారు తెలిపింది. ఓ ప్రజాహిత వ్యాజ్యంపై విచారణలో భాగంగా సుప్రీం కోర్టుకు కేంద్ర సర్కారు తాను తీసుకుంటున్న చర్యల గురించి లేఖ రూపంలో వివరించింది. 12 ఏళ్లలోపు వారిపై అత్యాచారానికి పాల్పడిన వారికి గరిష్టంగా ఉరిశిక్ష విధించేలా పోస్కో చట్టాన్ని సవరిస్తున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం