Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ, తెలంగాణాలకు "స్థానిక" నిధుల విడుదల... ఏపీకి రూ.948 కోట్లు

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (14:36 IST)
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. స్థానిక సంస్థలకు కేటాయించాల్సిన నిధులను విడుదల చేసింది. ఆ ప్రకారంగా ఏపీకి రూ.948 కోట్లు, తెలంగాణాకు రూ.273 కోట్లు చొప్పున కేటాయించింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తం రూ.15,705 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల్లో అత్యధికంగా బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రూ.3,733 కోట్లు కేటాయించింది. ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఈ నిధులు కేటాయిస్తుంటారు. ఇందులోభాగంగా, రూ.15,705.65 కోట్లను ఒకేసారి విడుదల చేసింది. 
 
అదేసమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తర్వాత అత్యధికంగా బీహార్ రాష్ట్రానికి రూ.1,921 కేటాయించగా, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు రూ.వెయ్యికోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాలకు రూ.వెయ్యి కోట్లు లోపు మాత్రమే కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments