Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 'వై-బ్రేక్ - యోగ' విరామం!

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (15:12 IST)
కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభించే వెసులుబాటును కల్పించే దిశగా కేంద్రం ఆలోచన చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చైతన్యం నింపేందుకు కేంద్రం ఇప్పుడిదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఉద్యోగులకు 'వై బ్రేక్': 'అంటే యోగా బ్రేక్' అన్నమాట. ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందేందుకు కార్యాలయంలో కూర్చున్న చోటే కాసేపు యోగా చేయాలని పేర్కొంది. 
 
ఈ మేరకు 'వై బ్రేక్‌కు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విభాగాల్లో అమలు చేయాలంటూ అన్ని శాఖలకు ఆయుష్ మంత్రిత్వశాఖ సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఈ యోగా బ్రేక్‌ను గత యేడాది జనవరి ఆరు మెట్రో నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు ఆయుష్ శాఖ పేర్కొంది. కాగా ఇప్పటికే కేంద్ర హైవేలకు సంబంధించిన విభాగాల్లోని ఉద్యోగుల కోసం ఈనెల 2 వ తేదీ నుంచే 'వై బ్రేక్‌ను అమలు చేస్తున్నట్లు కేంద్ర హైవేల మంత్రిత్వశాఖ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments