Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ ధర రూ.250: నిర్ధారించిన కేంద్రం

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (22:28 IST)
కరోనా వ్యాక్సిన్‌ ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. కరోనా వ్యాక్సిన్‌ ధరను రూ. 250గా నిర్ధారించింది కేంద్రం. దీంతో ఇక ఇండియాలో కరోనా వ్యాక్సిన్‌ సింగిల్‌ డోస్‌ రూ. 250కే లభించనుంది. మార్చి 1 నుంచి రెండో విడత కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలు కానుంది. 
 
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ రేట్‌ను ఫైనల్‌ చేసింది. మార్చి 1 నుంచి ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఉచితంగానే కోవిడ్‌ టీకాలు వేయనుండగా.. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మాత్రం కోవిడ్‌ టీకాకు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్‌ ధర రూ. 150 కాగా.. సర్వీస్‌ ఛార్జిగా ఒక్కో వ్యక్తి నుంచి రూ. 100 ప్రైవేటు ఆస్పత్రులు వసూలు చేస్తాయని కేంద్రం తెలిపింది.
 
రెండో విడతలో 60 ఏళ్లు పైబడిన వారికీ కరోనా టీకాలు ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 45-60 ఏళ్ల మధ్యన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments