Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్టీటీఈపై నిషేధం... జైషే మొహ్మద్ ఉగ్రవాది అరెస్టు

Webdunia
మంగళవారం, 14 మే 2019 (12:27 IST)
ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన ఎల్టీటీఈపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నిజానికి ఈ నిషేధం అమల్లో ఉంది. ఈ నిషేధాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ నిషేధం ఐదేళ్ళ పాటు కొనసాగుతుందని అందులో పేర్కొంది. కాగా, మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హత్య అనంతరం ఎల్టీటీఈపై కేంద్రం తొలిసారి నిషేధం విధించిన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, జైష్ మొహ్మద్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసుల గాలింపు చర్యల్లో ఈ ఉగ్రవాదిని శ్రీనగర్‌లో అరెస్టు చేశారు. ఈ ఉగ్రవాది పేరు అబ్దుల్ మాజిద్ బాబా. ఇతనిపై గతంలో రూ.2 లక్షల రివార్డు ఉంది. గత 2007లో ఢిల్లీలో జరిగిన ఘటనలత మాజిద్‌కు సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments