Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

ఐవీఆర్
గురువారం, 16 మే 2024 (18:28 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్రం నుంచి ముఖ్య భద్రతాధికారురాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం, కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం, గన్నవరం విమానాశ్రయం మార్గాలను పరిశీలించారు. చంద్రబాబుకి భద్రతకు అదనంగా 12x12 రెండు బృందాలుగా 24 మంది బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించారు. చంద్రబాబుకి భద్రత పెంచుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర లోని మహాలక్ష్మి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకుని పూజాది కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments