Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

ఐవీఆర్
గురువారం, 16 మే 2024 (18:28 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కేంద్రం నుంచి ముఖ్య భద్రతాధికారురాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం, కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం, గన్నవరం విమానాశ్రయం మార్గాలను పరిశీలించారు. చంద్రబాబుకి భద్రతకు అదనంగా 12x12 రెండు బృందాలుగా 24 మంది బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించారు. చంద్రబాబుకి భద్రత పెంచుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర లోని మహాలక్ష్మి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకుని పూజాది కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments