Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 వేల కేంద్రాల్లో సీబీఎస్‌ఈ పరీక్షలు

Webdunia
మంగళవారం, 26 మే 2020 (09:22 IST)
సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) జూలై 1 నుంచి జూలై 15 వరకు దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో పెండింగ్‌లో వున్న 10, 12 వ తరగతి బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు.

మూడు వేల కేంద్రాల్లో నిర్వహించే పరీక్షా కేంద్రాలను 15 వేలకు పెంచినట్టు చెప్పారు. భౌతికదూరం పాటించేందుకు, విద్యార్థుల ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి కీలకమైన పెండింగ్‌లో వున్న పరీక్షలను మాత్రమే నిర్వహిస్తామని బోర్డు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.

అలాగే బోర్డు పరీక్షా ఫలితాలను జులై నెలాఖరులోగా ప్రకటించేలా కసరత్తు చేస్తున్నట్టు హెచ్‌ఆర్‌డి మంత్రి తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు నిర్వహించిన పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments