Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావేరీ బోర్డును ఏర్పాటు చేయలేం... సుప్రీం ఆదేశాలపై చేతులెత్తేసిన మోడీ సర్కారు

కావేరీ బోర్డు ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేమంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈనెల నాలుగో తేదీలోపు కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెల్సింద

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (12:26 IST)
కావేరీ బోర్డు ఏర్పాటుపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేమంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈనెల నాలుగో తేదీలోపు కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ ఆదేశాలు ఆచరణలో సాధ్యం కాదని మోడీ సర్కారు స్పష్టం చేసింది. 
 
కావేరీ జల వివాదంపై మరోమారు విచారణ జరిగింది. దిగువకు నీటిని విడుదల చేయని కర్ణాటక ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తాము ఆదేశిస్తున్నా, కర్ణాటక పట్టించుకోవడం లేదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆక్షేపించింది. ఆపై తక్షణం ఇరు రాష్ట్రాల అధికారులు, జల నిపుణులతో కావేరీ రివర్ బోర్డును ఏర్పాటు చేసి, నీటి నిల్వ, పంపిణీపై చర్చించాలని ధర్మాసనం ఆదేశింది. 
 
ఇది ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులను సవరించాలని ప్రభుత్వం తరపున పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరోమారు విచారణ జరుగుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments