ఢిల్లీలో 10 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగుడు - ఇద్దరికి గాయాలు

Webdunia
ఆదివారం, 8 మే 2022 (11:57 IST)
దేశ రాజధాని ఢిల్లీలో మరోమారు తుపాకీ కాల్పుల మోత మోగింది. వెస్ట్ ఢిల్లీలోని సుభాష్ నగరులో ఓ దుండగుడు 10 రౌండ్ల కాల్పులు జరిపాడు. ముందు వెళుతున్న కారులో ఉన్న వ్యక్తులపై విచ్చలవిడిగా ఫైరింగ్ చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన కాల్పులతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 
 
ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మొహరించారు. సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డైన్ దృశ్యాల ఆధారంగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్టు పోలీసులు వెల్లడించారు. గత నెల 16వ తేదీన నార్త్ వెస్ట్ ఢిల్లీలోని జహంగీర్‌పూరి ప్రాంతంలో జరిగిన ఘర్షణల తర్వాత వెస్ట్ ఢిల్లీలో కాల్పుల ఘటన జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments