Webdunia - Bharat's app for daily news and videos

Install App

16వేల మందికి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు.. గుండెపోటుతోనే మృతి!

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (20:14 IST)
గుండెపోటుతో బాధపడిన 16వేల మంది రోగులకు గుండె శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడు అదే గుండెపోటుతో మృతి చెందడం వైద్య ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. గౌరవ్ గాంధీ (41) గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందినవాడు. అతను హార్ట్ సర్జన్‌గా పనిచేశాడు. అతను తన కెరీర్‌లో 16,000 గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశాడు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రోగులకు చికిత్స చేసిన తర్వాత గౌరవ్ ఇంటికి చేరుకున్నారు. రాత్రి పూట భోజనం పూర్తి చేసుకుని హాయిగా నిద్రపోయారు. 
 
కానీ మంగళవారం ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు నిద్రలేపేందుకు ప్రయత్నించారు. నిద్ర లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments