16వేల మందికి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు.. గుండెపోటుతోనే మృతి!

Webdunia
బుధవారం, 7 జూన్ 2023 (20:14 IST)
గుండెపోటుతో బాధపడిన 16వేల మంది రోగులకు గుండె శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడు అదే గుండెపోటుతో మృతి చెందడం వైద్య ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. గౌరవ్ గాంధీ (41) గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందినవాడు. అతను హార్ట్ సర్జన్‌గా పనిచేశాడు. అతను తన కెరీర్‌లో 16,000 గుండె శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేశాడు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి రోగులకు చికిత్స చేసిన తర్వాత గౌరవ్ ఇంటికి చేరుకున్నారు. రాత్రి పూట భోజనం పూర్తి చేసుకుని హాయిగా నిద్రపోయారు. 
 
కానీ మంగళవారం ఉదయం ఎంతసేపటికీ నిద్రలేవకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు నిద్రలేపేందుకు ప్రయత్నించారు. నిద్ర లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు ధ్రువీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments