Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఫక్కీలో కిడ్నాప్.. రాబరీ.. కార్లలో 2.5 కిలోల బంగారం దోచుకెళ్లారు.. (video)

సెల్వి
గురువారం, 26 సెప్టెంబరు 2024 (15:48 IST)
Car
కేరళలోని త్రిస్సూర్‌లో 2.5 కిలోల బంగారం దోచుకెళ్లారు దుండగులు. ఈ సంఘటన సెప్టెంబర్ 22న జరిగింది. సినీఫిక్కీలో పీచీ సమీపంలోని జాతీయ రహదారి వద్ద 12 మందితో కూడిన ముఠా మూడు కార్లలో దారి దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో 2.5 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ రాబరీ కోసం త్రిశూర్‌ హైవేపై భారీ ఛేజింగ్‌ డ్రామా నడిచింది. 
 
త్రిశూర్‌ హైవేపై గోల్డ్‌ వ్యాపారి కారును మూడు కార్లతో వెంబడించి.. భారీ మొత్తంలో బంగారాన్ని కొట్టేసింది. క్షణాల్లో కారులో ఉన్న బంగారాన్ని లాక్కున్నారు. ఆ తర్వాత గోల్డ్ వ్యాపారిని కూడా కారులో ఎక్కించుకుని.. నాలుగు కార్లలో పరారయ్యారు.
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో గురువారం వైరల్ అయ్యింది. అందులో మూడు కార్లు జాతీయ రహదారి మధ్యలో మరో కారును అడ్డుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందిందని, వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కోర్టు సీన్ తో గుమ్మడికాయ కొట్టిన తల్లి మనసు షూటింగ్

ఫ్యాన్స్ జేబులను లూఠీ చేస్తున్న మూవీ టిక్కెట్ మాఫియా!

సెలెబ్రిటీ లు ఎదుర్కొంటున్న సమస్యలపై మిస్టర్ సెలెబ్రిటీ రాబోతుంది

పొట్టేల్ మూవీ నుంచి అజయ్ బర్త్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్

విదేశీ భామతో మహేశ్ బాబు రొమాన్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments