Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలులో భజన చేస్తూ తిరుపతికి వెళ్లిన బీజేపీ మహిళా నేత! (Video)

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (15:24 IST)
వందే భారత్ రైలులో భజన చేస్తూ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బీజేపీ మహిళానేత మాధవీలత బయలుదేరి వెళ్లారు. గురువారం తిరుపతికి బయలుదేరిన ఆమె.. రైలు ఈ చివర నుంచి ఆ చివరి వరకు భజన చేస్తూ తిరిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నారు. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైలంతా మాధవీలత భజనతో మార్మోగిపోయింది. దాదాపు ఓ కంపార్ట్‌‍మెంట్ మొత్తం మాధవీలత వర్గంతో నిండిపోయింది. ఆమె కాసేపు హరే రామ హరే కృష్ణా, గోవిందా గోకుల నందా అంటూ భజన కూడా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఓడిపోయిన విషయం తెల్సిందే. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments