Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైలులో భజన చేస్తూ తిరుపతికి వెళ్లిన బీజేపీ మహిళా నేత! (Video)

ఠాగూర్
గురువారం, 26 సెప్టెంబరు 2024 (15:24 IST)
వందే భారత్ రైలులో భజన చేస్తూ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బీజేపీ మహిళానేత మాధవీలత బయలుదేరి వెళ్లారు. గురువారం తిరుపతికి బయలుదేరిన ఆమె.. రైలు ఈ చివర నుంచి ఆ చివరి వరకు భజన చేస్తూ తిరిగారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఆమె వెంట పలువురు అనుచరులు కూడా ఉన్నారు. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ రైలంతా మాధవీలత భజనతో మార్మోగిపోయింది. దాదాపు ఓ కంపార్ట్‌‍మెంట్ మొత్తం మాధవీలత వర్గంతో నిండిపోయింది. ఆమె కాసేపు హరే రామ హరే కృష్ణా, గోవిందా గోకుల నందా అంటూ భజన కూడా చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేతిలో ఓడిపోయిన విషయం తెల్సిందే. 


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments