Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్‌ఫోన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ.. ఎక్కడో తెలుసా?

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (13:28 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్మార్ట్‌ఫోన్ల స్టోర్ సూపర్ ఆఫర్ ప్రకటించింది. ఉల్లిపాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో సెల్‌ఫోన్ కొంటే ఉల్లిపాయలు ఫ్రీ అని బోర్డ్ పెట్టింది. దాంతో... జనం ఎగబడి సెల్‌ఫోన్లు కొనుక్కుంటున్నారు. 
 
మిగతా రాష్ట్రాల్లోలాగే యూపీలోనూ ఉల్లిపాయల ధరలు దిగిరావట్లేదు. ధరలు ఎలా తగ్గించాలో... యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి తెలియట్లేదు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... ఉల్లి ధరలు దిగిరావట్లేదు.
 
ఈ నేపథ్యంలో ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఉల్లి ధరల పెంపును క్యాష్ చేసుకుంటోంది. కాగా ప్రస్తుతం వారణాసిలో కేజీ ఉల్లి రూ.130 నుంచీ రూ.135 ఉంది. అందుకే అక్కడి లాగురాబిర్‌లో ఓ సెల్‌ఫోన్ షాప్ ఓ స్మార్ట్‌ఫోన్ కొంటే కేజీ ఉల్లిపాయలు ఫ్రీ అని బోర్డ్ పెట్టింది. 
 
ఈ బోర్డు పెట్టిన తర్వాత... అక్కడకు కస్టమర్ల రాక పెరిగింది. సిటీలో ఎక్కడెక్కడో మొబైల్ కొనుక్కోవాలనుకునేవాళ్లంతా... ఆ షాపుకే వచ్చి కొనుక్కుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments