Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు చార్జీలు తగ్గించిన ఒడిశా ప్రభుత్వం

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (11:58 IST)
ఒడిశా ప్రభుత్వం ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. బస్సు చార్జీలను తగ్గించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌, వ్యాట్‌ తగ్గించాయి. దీంతో ఒడిశా ఆర్టీసీ, ప్రైవేటు ఆపరేటర్లు బస్సు ఛార్జీలు తగ్గించారు.
 
ఈ తగ్గింపు 5 పైసల నుంచి 17 పైసలు వరకు ఉంది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కిలోమీటరుకు 5 పైసలు, ఏసీ, డీలక్స్‌ బస్సులు 10 పైసలు, సూపర్‌ ప్రీమియం ఛార్జీలు 17 పైసలు తగ్గాయి. ఛార్జీల పెంపు, తగ్గింపు అంతా ఇంధన ధరలను బట్టి ఆటోమేటిక్‌ సిస్టం ద్వారా జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments